Hyderabad - Kanha Shanti Vanam : హైదరాబాద్ శివారులో ఉన్న ఈ ధ్యాన కేంద్రం ప్రత్యేకతలు ఏంటంటే..

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • హైదరాబాద్ శివారులో దాదాపు 1400 ఎకరాల్లో విస్తరించి ఉంది కన్హా శాంతి వనం. ఈ ఆశ్రమంలో నిర్మించిన ధ్యాన కేంద్రానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ సెంటర్ అని, ఇందులో ఒకేసారి లక్షమంది కూర్చుని ధ్యానం చేయొచ్చని నిర్వాహకులు చెబుతున్నారు.
    #hyderabad #telangana #KanhaShantiVanam #heartfulnessmeditation
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Komentáře • 115