పూరీ రత్న భాండాగారంలో మరో రహస్య గది అందులోనూ అపార సంపదలు Another secret room in Puri Ratna Bhandaram

Sdílet
Vložit
  • čas přidán 14. 07. 2024
  • యావత్ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన పూరి జగన్నాథుడి రత్న భాండాగారం జులై 14న తెరుచుకుంది. చివరిసారిగా 1978లో ఈ రత్న భాండాగారాన్ని తెరిచి సంపదలను లెక్కించారు. అప్పట్లో లెక్కింపునకు 72 రోజుల పట్టింది. అయినా ఇది అసంపూర్తిగానే జరిగిందని రికార్డులు చెబుతున్నాయి. తాజాగా, ఒడిశా హైకోర్ట్ జడ్జి బిశ్వనాథ్ రాత్ పర్యవేక్షణలో 11 మంది సభ్యుల ప్రత్యేక బృందం రత్న భాండాగారంలోని మూడో గదిని తెరిచి అందులోని సంపదను ఆరు పెట్టెల్లో స్ట్రాంగ్ రూమ్‌కి తరలించేందుకు సిద్ధమయ్యారు.
    పూరీలో 46 ఏళ్త తర్వాత తెరిచిన రత్న భాండాగారం
    మూడు గదుల్లో స్వామివారికి సంబంధించిన సంపద
    మరో రహస్య గది ఉందంటోన్న చరిత్రకారులు

Komentáře •