పుస్తకాలు పట్టుకొని చదవాల్సిన విద్యార్థులను నడిరోడ్డుకు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2024
  • ఇది ముమ్మాటికీ ప్రజాపాలన కాదు. "అప్రజాస్వామ్యపాలన."
    ఉద్యోగాల కోసం పుస్తకాలు పట్టుకొని చదవాల్సిన విద్యార్థులను నడిరోడ్డుకు ఈడ్చి ధర్నాలు, ఆందోళనలు చేసే దుస్థితికి తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం
    నిరుద్యోగ యువత డిమాండ్స్ నెరవేర్చే వరకు రేవంత్ సర్కార్ పై ఈ పోరు బాట ఆగదు
    నిరుద్యోగుల గొంతుకలను, హక్కులను అణగదొక్కే కుట్రలకు పాల్పడుతున్న రేవంత్ సర్కారు
    #congressfailedtelangana #revanthreddy #telanganapolitics #telangananews #brs #ktr #kcr #harishrao
    .

Komentáře • 4