ఇఫ్తార్ దావత్లో ముఖ్య అతిథులుగా చామకూర మల్లారెడ్డి గారు, మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • 02-04-2023 రోజు ఫైముద్దీన్ గారి ఆధ్వర్యంలో బోయిన్పల్లి, మర్రి రాజశేఖర్ రెడ్డి గారి ఆఫీసులో మాక్స్ధ్ ఇ-మదద్ (MAQSAD -E MADAD) ఇఫ్తార్ దావత్ లో ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి గారు, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మరియు బిఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు ఎం కె బద్రుద్దీన్ గారు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మల్లేష్ వంశరాజ్ గారు, టాక్సీ యూనియన్ నాయకులు మరియు ఇతర సభ్యులు పాల్గొనడం జరిగింది.

Komentáře •