జనసేనపార్టీ 11వ ఆవిర్భావదినోత్సవ వేడుకలు మైలవరం:- శీలం బ్రహ్మయ్య

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • *మైలవరంలో ఘనంగా జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం
    *మైలవరం నియోజకవర్గ ఇన్చార్జి మరియు రాష్త్ర అధికార ప్రతినిధి అక్కల రామ్మోహనరావు(గాంధీ) చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ
    మార్చ్ 14 జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మైలవరం పార్టీ కార్యాలయం వద్ద జనసేనపార్టీ మైలవరం నియోజకవర్గ ఇన్చార్జి అక్కల రామ్మోహనరావు(గాంధీ)చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ పార్టీ స్థాపించి 10సంవత్సారాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని!పవన్ కళ్యాణ్ నిర్ణయమే? తమ నిర్ణయమని! 2024సార్వత్రిక ఎన్నికల్లో,గెలుపే ధ్యేయంగా!పనిచేస్తామని!టికెట్టు పొత్తులో భాగంగా ఎవరికీ ఇచ్చినా! జనసేన సత్తా ఏమిటో చూపిస్తామని తెలియజేశారు.ఎవరు ఎటువంటి అపోహలకు లొంగకుండా పవన్ కళ్యాణ్ నిర్ణయమే!శిరోధార్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల్లో ఈ రాష్ట్ర దశా, దిశను,నిర్ణయించే పార్టీ! జనసేన పార్టీ అని కొనియాడారు. మిత్రపక్షమైన టిడిపి,బిజెపి పార్టీలు జనసేన పార్టీకి ఇచ్చే గౌరవాన్ని నిలబెట్టే విధంగా అందరూ సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా సెక్రెటరీ చింతల లక్ష్మీకుమారి, జనసేనపార్టీ మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య,ఉపాధ్యక్షులు పడిగల ఉదయ్,మండల కమిటీ సభ్యులు కూసుమంచి కిరణ్ కుమార్,చంద్రాల మురళీకృష్ణ,పసుపులేటి నాగరాజు,మాదినేని చిన్న రామారావు,ఆనం విజయకుమార్,ఉయ్యూరు నాగరాజు,ఈతకొట్టు నాని, మల్లారపు దుర్గాప్రసాద్,గ్రామ అధ్యక్షులు,గ్రామకమిటీ సభ్యులు మేరుగ నాగేశ్వరరావు(నాని),ఆయించ శివరాం ప్రసాద్,ఆనం బాల, ఎడ్ల మధుబాబు,జి.పద్మావతి,శీలంనవ్యశ్రీ,జీ.వి. రవితేజ,శ్రావణ్,శీలం చందు,శీలం తిరుపతిరావు,తమ్ముండ్రు నవీన్,నాగులూరి నారాయణరావు,ఆనం అభినేష్,లేళ్ల జగదీష్, కొండూరు నవీన్,గుర్రం వెంకటేశ్వరరావు,బాలబోలు వెంకయ్య,నీలి రాంబాబు,ఎడ్ల రామకృష్ణ,అడ్డగిరి రామకృష్ణ మరియు జన సైనికులు,వీరమహిళలు పాల్గొన్నారు.

Komentáře • 2