ప్రవీణ్ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు. మంగళ గిరి పానకాల స్వామి కృప , మీకు మీ కుటుంబ సభ్యులు అందరికి లభించాలని మనఃపూర్వకంగా ఆ స్వామిని వేడు కుంటున్నాను. ( హనుమద్బ్రహ్మ దేవాలయ అర్చకుడు గా ). ఆయుర అరొగ్య వృద్ధిరస్తు. ఆయుష్మాన్ భవ , యశస్వీ భవ. జై శ్రీ రామ.
పూర్వం అమరావతి ప్రభువైన శ్రీ రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడి పరిపాలనా సమయంలో ఈ ప్రాంతం అంతా చెంచులు ఎక్కువగా వుండేవారు. వాళ్ళు దొంగతనాలూ, దోపిడీలూ విపరీతంగా చేసి ఆ ప్రాంత ప్రజలని భయభ్రాంతులని చేశారు. వేంకటాద్రి నాయుడుగారు వారిని అదుపులో పెట్టాలని ఎన్నో విధాల ప్రయత్నించి విఫలుడయ్యాడు. తప్పనిసరి పరిస్ధితులలో వారిని శుభకార్యానికని ఆహ్వానించి వారందరి చేతులూ నరికించాడు. ఆ పాపం వలన ఆయన రూపం వికృతంగా మారిపోయిందిట. తినే పదార్ధాలు పురుగులుగా కనబడి ఏమీ తినలేకపోయేవాడు. ఆ పాప పరిహారార్ధం ఆయన అనేక దేవాలయాలను కట్టించాడు. వీటిలో ఎక్కువ కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో వున్నాయి. ఆ సమయంలోనే కేతవరంలోగల దేవాలయాన్ని పునఃప్రతిష్ట చేయించి, ఇక్కడ కృష్ణానదిలో స్నానం చేస్తుండగా ఆయన తిరిగి మామూలు రూపం పొందాడుట. అలాగే మంగళగిరి పానకాలస్వామిని సేవించి భోజనం పురుగులుగా కనబడే దోషం పోగొట్టుకున్నాడుట. మంగళగిరి ఆలయంలో ప్రధాన ద్వారంలో వున్న ఆయన చిత్ర పటము. వేంకటాద్రి నాయుడు 1809లో నిర్మించిన మంగళగిరి శ్రీలక్ష్మీనరసింహ స్వామి 11 అంతస్తుల రాజగోపురం.
చాలా బావుంది వీడియో ప్రవీణ్ గారు కీంద గుడి లో శంఖం పాండవులు స్యామి సమర్పించింది ఉంది.
ప్రవీణ్ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు.
మంగళ గిరి పానకాల స్వామి కృప , మీకు మీ కుటుంబ సభ్యులు అందరికి లభించాలని మనఃపూర్వకంగా ఆ స్వామిని వేడు కుంటున్నాను. ( హనుమద్బ్రహ్మ దేవాలయ అర్చకుడు గా ). ఆయుర అరొగ్య వృద్ధిరస్తు.
ఆయుష్మాన్ భవ , యశస్వీ భవ. జై శ్రీ రామ.
🙏🙏🙏🙏🙏
ప్రవీణ్ అన్న మీకు మా ధన్యవాదములు మాకు ఈ వీడియో చూపించే విధానం చాలా సూపర్బ్ అన్న మేము వెళ్లి నా ఇంతలా చూడలేము వినలేము... 👌🏻👌🏻👌🏻
Nice video Praveen garu
Waiting for next video Praveen garu
పూర్వం అమరావతి ప్రభువైన శ్రీ రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడి పరిపాలనా సమయంలో ఈ ప్రాంతం అంతా చెంచులు ఎక్కువగా వుండేవారు. వాళ్ళు దొంగతనాలూ, దోపిడీలూ విపరీతంగా చేసి ఆ ప్రాంత ప్రజలని భయభ్రాంతులని చేశారు. వేంకటాద్రి నాయుడుగారు వారిని అదుపులో పెట్టాలని ఎన్నో విధాల ప్రయత్నించి విఫలుడయ్యాడు. తప్పనిసరి పరిస్ధితులలో వారిని శుభకార్యానికని ఆహ్వానించి వారందరి చేతులూ నరికించాడు. ఆ పాపం వలన ఆయన రూపం వికృతంగా మారిపోయిందిట. తినే పదార్ధాలు పురుగులుగా కనబడి ఏమీ తినలేకపోయేవాడు. ఆ పాప పరిహారార్ధం ఆయన అనేక దేవాలయాలను కట్టించాడు. వీటిలో ఎక్కువ కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో వున్నాయి. ఆ సమయంలోనే కేతవరంలోగల దేవాలయాన్ని పునఃప్రతిష్ట చేయించి, ఇక్కడ కృష్ణానదిలో స్నానం చేస్తుండగా ఆయన తిరిగి మామూలు రూపం పొందాడుట. అలాగే మంగళగిరి పానకాలస్వామిని సేవించి భోజనం పురుగులుగా కనబడే దోషం పోగొట్టుకున్నాడుట. మంగళగిరి ఆలయంలో ప్రధాన ద్వారంలో వున్న ఆయన చిత్ర పటము. వేంకటాద్రి నాయుడు 1809లో నిర్మించిన మంగళగిరి శ్రీలక్ష్మీనరసింహ స్వామి 11 అంతస్తుల రాజగోపురం.
Maku thayliyani charithra baga vivaranga chepparu andi 🙏🙏🙏🙏🙏
🙏
హ్రుదయపూర్వక ధన్యవాదాలు.
Good information bro. Good video.
Nice video
Super bro
👌👌👌
Sir so nice explanation
Very nice video, nice commentary
Waiting for next video
Very good photographs........ JaishriRam
Good explanation
Very good
Ah swamy daya valla memu kuda chudagaligamu
Good
Nice video అన్న
Dood 🌹👌
🌹🌺🙏💅🌹🌺🙏💅🌹🌺🙏💅🌹🌺🙏💅🌹🌺🙏💅
Chala bagudhi sar ma Kosam maro video cheyadi
మీరు పాలకొల్లు లో క్షిరా రామలిగేశ్వరా స్వమి గుడి పురాణం గురించి ప్రజలకు తెలియజేయండి
❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯❤🙏🙏🙏🙏🙏❤❤
Anna mi number petandi anna