South Indian లోనే అన్ని రంగాల్లో సౌకర్యాలలో Banglore టాప్. దాని తరువాత కేరళ చెన్నై వస్తాయి. కానీ ఆ రాష్ట్రాలను పాలించి ఏ CM ఇప్పటివరకు "banglore మేమే కట్టాం మేమే నిర్మించాం" అని చెప్పలేదు. South Indian లోనే కాదు దేశంలో ఏ CM అలాంటి కామెడీ మాటలు చెప్పలేదు. కానీ, మన చంద్రంతాత మాత్రం హైదరాబాద్ ను నేనే కట్టాను అంటాడు KA పాల్ లా. మరీ కుతుబ్ షా నుండి మరిచెన్నరెడ్డి , NTR నుండి YSR వరకు ప్రజలందరూ ఎవరి బాధ్యత వారు నిర్వర్తిస్తే హైదరాబాద్ డెవలప్ అవుతోంది. అందులో చంద్రంతాత కూడా ఉండొచ్చు. ఇక్కడ చంద్రంతాత ఎలక్షన్స్ ముందర development అంటూ అడవిడి చేయడం ఎక్కవ. మిగతావారు ఒక పని చేయాలనుకుంటే చేస్తారు లేదా వద్దు అనుకుంటే చెయ్యరు. అంతేకానీ చేసే ప్రతి Development కి అడ్డుపడరు. కానీ చంద్రంతాత అడ్డుపడతాడు. అందుకే చంద్రంతాతని Development చేసే వ్యక్తి అనేదానికన్నా Developmentకు అడ్డుపడే వ్యక్తి అనటం సమంజసం. విశేషమేమీటంటే హైటెక్, రోడ్లు హైవేస్, కియా మేమే తెచ్చాం అన్నచోట చంద్రంతాత TDP చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఇంకా బాగా చెప్పాలంటే ఇలాంటి చంద్రంతాత మోసాలను, అతని మీడియా ద్రోహపు మాటలను తెలుసుకొనే తెలంగాణ ప్రజలు చంద్రంతాతTDPనీ క్లోజ్ చేశారు. రాజీవ్ గాంధీ తెచ్చిన Hitech Cityను వాజ్ పాయ్ వేసిన రోడ్లను, highwaysను మోడీ తెచ్చిన కియాను 'నా క్రెడిటంటూ' చంద్రంతాత అతని ప్రింట్ మీడియాలో వార్తలు వచ్చాయి. నిజానికి చంద్రంతాతకు Hi-tech Cityకు ఎటువంటి సంబంధం లేదు. Hi-tech City చుట్టూ ఉండే భూములను మాత్రం చంద్రంతాత అతని మీడియా మాఫియా బాగా క్యాష్ చేసుకున్నారు. అందుకే 'చంద్రబాబు కొంతమంది పెట్టుబడిదారులకు బానిస ప్రపంచ బ్యాంకు జీతగాడు' ఇలాంటి వార్తలు అప్పట్లో నక్షలైట్లు, ప్రజా పోరాటసంఘాలు, విమర్శకులు ఎన్నో పుస్తకాలు ఆడియోలు విడుదల చేశారు. ఎవరో చేసిన Developmentను తనది అనటం, ఎలక్షన్స్ ముందర అన్న క్యాంటీన్లు పసుపు కుంకుమ అనటం Development కాదు. Development అంటే YSR వచ్చాక ఒక్క సంతకంతో రైతుల అప్పులు కేసులు మాఫీ అయ్యాయి. స్టూడెంట్స్ కి free management చదువులు, దాంతో ఊరూరా కాలేజెస్, మోడల్ స్కూల్స్, ఇడుపులపాయ international triple IT, RGUKT in nuzvid, ₹2 కే కిలో బియ్యం, అప్పటివరకు తెలియని ఫిల్టర్ వాటర్ ₹2 కే ప్రారంభించడం, ఆరోగ్యశ్రీ, అంబులెన్సులు, శ్రీ సిటీ ద్వారా అపాచీ అడిడాస్ లాంటి కొన్ని వందల కంపెనీలను ఒక చోట చేర్చడం, కంపెనీలకు SEZలను ఏర్పాటు చేయటం, saturation పద్దతిలో అందరికీ 60 ఏళ్లకే పింఛన్లు, ఇండ్లు, జాబ్స్, ఇండస్ట్రీస్, airports, రోడ్లు, రింగు రోడ్లు, ముస్లింలకు రిజర్వేషన్లు, జలయజ్ఞం క్రింద 80 ఇరిగేషన్ ప్రాజెక్టులు, అప్పటివరకు మాటలకే పరిమితమైన జాతీయ పోలవరం ప్రాజెక్టు మొదటిసారి పనులకు పరిమితమై ప్రజలకు వరంగా మారింది. ఇలాంటివి development మరియు సంక్షేమం అని అంటారు. ఇక Jagan విషయానికొస్తే Government Schools లో చదివే SC ST OBC అగ్రవర్ణ పేద పిల్లలకు English medium అందిస్తూ వారికి అన్ని సౌకర్యాలు అందించడం 16 medical Colleges, 45వేల government Schools, 31 లక్షల ఇళ్ళ పట్టాలు జగన్ కాలనీస్ EWC 10%అగ్ర పేద వాళ్లకు reservation గ్రామ సచివాలయాలు విలేజ్ క్లినిక్స్ విలేజ్ డిజిటల్ లైబ్రరీస్ పెన్షన్లు అమ్మవొడి ఆసరాలు RBK లాంటి రైతులకు పంట సెంటర్లు RTC ప్రైవేట్ పరం కాకుండా ఉద్యుగులను పర్మినెంట్ చేసి వారికి భీమా సౌకర్యం 1 లక్ష 50 వేల సచివాలయ పర్మినెంట్ జాబ్స్, 1లక్ష 80 వేల వాలేంటిర్ జాబ్స్ Government Docotrs టీచర్స్ కు ఆశ వర్కర్స్ కు మునిసిపాలిటీ ఎంప్లాయీస్ కు జీతాలు పెంచడం 3capitals అని developmentను సంక్షేమాన్ని వికేంద్రకరణ చేసి అన్ని ప్రాంతాల వారిని సమానంగా చేయడం. కర్నూలులో Uyyalavada Airport పాటు HRC కార్యాలయం, లోకయుక్త కార్యాలయం, వక్ బోర్డ్ కార్యాలయాలు ఏర్పాటు, కియాలో 450 కోట్ల ఎక్స్ట్రా పెట్టుబడులు Nilkamal industry, జిందాల్ ఫ్యాక్టరీ, సెంచరీ వుడెన్ ఫ్యాక్టరీ, sun ఫార్మా కంపెనీ, శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ, ఆదిత్య బిర్లా కంపనీ, వైజాగ్ ఇండస్ట్రియల్ హబ్, కుప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్స్, ప్రైవేట్ కాలేజెస్ స్కూల్స్ నుండి అధిక fees రద్దుచేసి మొట్ట మొదటి సారిగా fee structure చేసి GO ఇవ్వడం నవరత్నాలాంటివి ఎన్నో రాష్ట్రం విడిపోయి కారోనా విజృంభిస్తున్న కూడా ఎన్నో సేవలు అందిస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అవినీతి చంద్రంతాతనీ ఘోరంగా ఓడించి హైదరాబాద్లో కూర్చోపెట్టడమే మన రాష్ట్ర ప్రజలకు Developmentని జగన్ బహుమతిగా అందించారు. So Jagan is the people's best administrator and CM. Not the Media CM. మిగతాది క్రింద మెసేజ్ చూడు బ్రో,,...
చంద్రంతాత ప్రజలకు మంచి చేయాలనుకుంటే YSR కంటే ముందు 9 years CM గా చేశాడు. అప్పుడు ఏం చేశాడు? No development, No fees reimbursement, No pensions . ప్రజల కోసం ఒక్క మంచిపని కూడా చేయలేదు. అసలు Development, Welfare అనే పదలే లేవు. చివరికి..... NTR పెట్టిన మద్యపాన నిషేధాన్ని ఎత్తి వేసి బెల్ట్ షాపులు తెచ్చి లిక్కర్ మాఫియా నడిపాడు. ₹2/ బియ్యాన్ని 4,5/ అంటూ పెంచి బ్లాక్ మార్కెట్ పెంచాడు. పేదల ఇళ్ళ పట్టాలను కాన్సిల్ చేసి రామోజీ రావు నుండి మురళీ మోహన్ వరకు భూ దందా నడిపి రాజకీయాలనే శాసించే స్థాయికి ఎదిగారు. రెండునెలలకు ఒకసారి కట్టే కరెంటు బిల్లులు నెల నెలా అధిక ధరలతో కటాలని GO ఇచ్చాడు. అందుకు రైతులు ప్రజలు 'ఛలో హైదరాబాద్' అని వెళ్తే చంద్రంతాత కాల్పులు జరిపించాడు. అందులో 40 మంది ప్రాణాలు కోల్పోయారు 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఇలాంటి వెదవ పనులు చంద్రంతాత చాలా చేశాడు. YSR వచ్చిన తరవాత.... చంద్రంతాత "చచ్చినట్టు కొన్ని మంచి పనులు చేయాల్సి వచ్చింది". కానీ అంతకుముందు 9 years లో చంద్రంతాత ఒక్క మంచి పని కూడ చేయలేదు. తాగడానికి గుక్కెడు నీళ్లు, తినడానికి తిండి లేకపోయినా మంచి మార్కులతో పాస్ అయినా కూడా డబ్బులేని కారణంతో ఎంతో మంది స్టూడెంట్స్ కూలీ పనులకు వెళ్లిన కానీ అతని మీడియాలో మాత్రం 1996లో అతను సీఎం అయినప్పటికీ నుండే సింగపూర్.... మలేషియా... జపాన్... ప్రపంచపటం అని వార్తలు వచ్చేవి. ఎంత ఘోరాతి ఘోరంగా పరిపాలన చేయకుంటే నక్సలైట్లు చంద్రంతాతను చంపాలనుకుంటారు. అప్పట్లో, "దేశంలోనే మా టార్గెట్ చంద్రబాబును రూపుమాపడం" అని భహిరంగగానే స్టేట్మెంట్స్ ఇచ్చారు. అది చంద్రబాబు 9 ఏళ్ల అవినీతి పరిపాలన. విభజన హామీల ప్రకారం కేంద్రం కియే కార్ల కంపెనీ రాయలసీమలో పెట్టాలని చూస్తే ఆ కంపెనీవాళ్ళని కోట్ల రూపాయలు లంచాలు ఇవ్వాలని, లోపల క్యాంటీన్ లాంటి వాటికి టెండర్లు కావాలని, పార్కింగ్ కాంట్రాక్టులు ఇవ్వాలని చంద్రంతాత అతని పార్టీ MLAలు MPలు కియా కంపెనీవారిని బెదిరించి ఇబ్బంది పెడితే కియా ప్రతినిథులు, "మేము ఇక్కడ కంపెనీనే పెట్టాము" అని PM office కు లెటర్స్ వ్రాశారు. కియవారు సెంట్రల్ ప్రతినిధులను కలిసి చంద్రంతాత, TDP వారు పెట్టే కష్ట నష్టాలను చెప్పుకున్నారు. PM ప్రతినిధులతో మాట్లాడిన తరువాత సెంట్రల్ PM అధికారులు చొరవ తీసుకొని అనంతపురంలో కియా company మొదలెట్టారు. కియా కంపెనీ స్టార్ట్ చేశాక చంద్రంతాత అతని మీడియా కియా మావాళ్లే వచ్చింది అని రోజు వార్తలు రాశారు. అలా చంద్రంతాత కియాకంపనీ వారికి ఎన్నో ఇబ్బందులూ పెట్టాడు. జగన్ ప్రభుత్వం వచ్చాక కియా వారితో మాట్లాడి అదనంగా 450 కోట్లు ఎక్స్ట్రా పెట్టుబడులు పెట్టించి ఎక్స్పాండ్ చేయిస్తే ఆ వార్తలు రాయరు. కానీ జగన్ వల్ల కియా వెళ్ళిపోతోందని రోజు తప్పుడు వార్తలు రాస్తారు. చివరికి జగన్ సపోర్ట్ తో వాళ్లు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉన్నారు. 1987 లో సెంట్రల్ లో రాజీవ్ గాంధీ టెలి కమ్యూనికేషన్ లో భాగంగా కొన్నిటిని ప్రారంభిస్తూ "రానున్న రోజులలో Mostly 2020 సంవత్సరం లోపల దేశమంతా టెలీ కమ్యూనికేషన్ డెవలప్ అవుతుందంటూ మా విజన్ 2020( ట్వంటీ ట్వంటీ)" అని ప్రచారం చేశాడు. అందులో భాగంగానే1989 లో IBM వారు రాజీవ్ గాంధీనీ కలిసి Hi-tech City గురించి చెబితే అతను అంగీకరించి 1990లో N. జనార్దన్ రెడ్డి టైంలో ఆ పనులు మొదలెట్టారు. రాజీవ్ గాంధీ 1992లో, NTR 1996లో (చంపబడ్డక) చనిపోయాక చంద్రంతాత CM అయిన తరవాత రాజీవ్ గాంధీ నినాదాన్ని విజన్ ట్వంటీట్వంటీ అంటూ చంద్రంతాత తిరిగాడు. (అంటే విజన్ 2020 అనే నినాదం కూడా చంద్రబాబుది కాదు అది రాజీవ్ గాంధీ నినాదం). అతని మీడియా బ్యాచ్ రోజు ఆ వార్తలను ప్రింట్ వేశాయి. వార్తలు నిజం అనుకొనే ఆరోజుల్లో చాలామంది ప్రజలు వాటిని నమ్మారు. చంద్రంతాత కూడా KA పాల్ లా ప్రపంచ దేశాలు, ప్రపంచ పటం అంటుంటాడు. కాకపోతే చంద్రంతాత కన్నా KA పాల్ కాస్త మేలు ఏదో నవ్వడానికి ఏదేదో చెప్తాడు. కాబట్టి... నిజానికి Hi-tech Cityకి చంద్రంతాతకి ఎటువంటి సంబంధం లేదు. Hi-tech City చుట్టూ ఉండే భూములను మాత్రం చంద్రబాబు అతని మీడియా బ్యాచ్ బాగా క్యాష్ చేసుకున్నారు. 2019 ఎలక్షన్స్ ముందు ట్వంటీట్వంటీ(2020) రాగానే చంద్రంతాత మళ్ళీ మాట మార్చుతూ ట్వంటీఫిఫ్టీ (2050) అన్నాడు. విశేషమేమీటంటే హైటెక్, హైవేస్, కియా మేమే తెచ్చాం అన్నచోట చంద్రంతాతTDP చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఇలాంటి మోసాలను తెలుసుకొనే తెలంగాణ ప్రజలు చంద్రంతాతTDPనీ క్లోజ్ చేశారు. South Indian లోనే అన్ని రంగాల్లో సౌకర్యాలలో, మిగతా భాగం క్రింద మెసేజ్ చూడండి బ్రో,,..
Great sir🙏🙏🙏
Always leader like you Sir.
Johar ysr
Great leader
Legendary person Dr.ysr
A Legendary Leader Dr.Y.S.R.🙏🙏🙏🙏
Johar YSR Garu
Johar YSR sir
Ysr ❤❤❤❤❤❤
South Indian లోనే అన్ని రంగాల్లో సౌకర్యాలలో Banglore టాప్. దాని తరువాత కేరళ చెన్నై వస్తాయి. కానీ ఆ రాష్ట్రాలను పాలించి ఏ CM ఇప్పటివరకు "banglore మేమే కట్టాం మేమే నిర్మించాం" అని చెప్పలేదు. South Indian లోనే కాదు దేశంలో ఏ CM అలాంటి కామెడీ మాటలు చెప్పలేదు. కానీ,
మన చంద్రంతాత మాత్రం హైదరాబాద్ ను నేనే కట్టాను అంటాడు KA పాల్ లా. మరీ కుతుబ్ షా నుండి మరిచెన్నరెడ్డి , NTR నుండి YSR వరకు ప్రజలందరూ ఎవరి బాధ్యత వారు నిర్వర్తిస్తే హైదరాబాద్ డెవలప్ అవుతోంది. అందులో చంద్రంతాత కూడా ఉండొచ్చు.
ఇక్కడ చంద్రంతాత ఎలక్షన్స్ ముందర development అంటూ అడవిడి చేయడం ఎక్కవ. మిగతావారు ఒక పని చేయాలనుకుంటే చేస్తారు లేదా వద్దు అనుకుంటే చెయ్యరు. అంతేకానీ చేసే ప్రతి Development కి అడ్డుపడరు. కానీ చంద్రంతాత అడ్డుపడతాడు. అందుకే చంద్రంతాతని Development చేసే వ్యక్తి అనేదానికన్నా Developmentకు అడ్డుపడే వ్యక్తి అనటం సమంజసం.
విశేషమేమీటంటే హైటెక్, రోడ్లు హైవేస్, కియా మేమే తెచ్చాం అన్నచోట చంద్రంతాత TDP చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఇంకా బాగా చెప్పాలంటే ఇలాంటి చంద్రంతాత మోసాలను, అతని మీడియా ద్రోహపు మాటలను తెలుసుకొనే తెలంగాణ ప్రజలు చంద్రంతాతTDPనీ క్లోజ్ చేశారు.
రాజీవ్ గాంధీ తెచ్చిన Hitech Cityను వాజ్ పాయ్ వేసిన రోడ్లను, highwaysను
మోడీ తెచ్చిన కియాను 'నా క్రెడిటంటూ' చంద్రంతాత అతని ప్రింట్ మీడియాలో వార్తలు వచ్చాయి. నిజానికి చంద్రంతాతకు Hi-tech Cityకు ఎటువంటి సంబంధం లేదు. Hi-tech City చుట్టూ ఉండే భూములను మాత్రం చంద్రంతాత అతని మీడియా మాఫియా బాగా క్యాష్ చేసుకున్నారు.
అందుకే 'చంద్రబాబు కొంతమంది పెట్టుబడిదారులకు బానిస ప్రపంచ బ్యాంకు జీతగాడు' ఇలాంటి వార్తలు అప్పట్లో నక్షలైట్లు, ప్రజా పోరాటసంఘాలు, విమర్శకులు ఎన్నో పుస్తకాలు ఆడియోలు విడుదల చేశారు. ఎవరో చేసిన Developmentను తనది అనటం, ఎలక్షన్స్ ముందర అన్న క్యాంటీన్లు పసుపు కుంకుమ అనటం Development కాదు.
Development అంటే YSR వచ్చాక ఒక్క సంతకంతో రైతుల అప్పులు కేసులు మాఫీ అయ్యాయి. స్టూడెంట్స్ కి free management చదువులు, దాంతో ఊరూరా కాలేజెస్, మోడల్ స్కూల్స్, ఇడుపులపాయ international triple IT, RGUKT in nuzvid, ₹2 కే కిలో బియ్యం, అప్పటివరకు తెలియని ఫిల్టర్ వాటర్ ₹2 కే ప్రారంభించడం, ఆరోగ్యశ్రీ, అంబులెన్సులు,
శ్రీ సిటీ ద్వారా అపాచీ అడిడాస్ లాంటి కొన్ని వందల కంపెనీలను ఒక చోట చేర్చడం, కంపెనీలకు SEZలను ఏర్పాటు చేయటం, saturation పద్దతిలో అందరికీ 60 ఏళ్లకే పింఛన్లు, ఇండ్లు, జాబ్స్, ఇండస్ట్రీస్, airports, రోడ్లు, రింగు రోడ్లు, ముస్లింలకు రిజర్వేషన్లు, జలయజ్ఞం క్రింద 80 ఇరిగేషన్ ప్రాజెక్టులు,
అప్పటివరకు మాటలకే పరిమితమైన జాతీయ పోలవరం ప్రాజెక్టు మొదటిసారి పనులకు పరిమితమై ప్రజలకు వరంగా మారింది. ఇలాంటివి development మరియు సంక్షేమం అని అంటారు.
ఇక Jagan విషయానికొస్తే Government Schools లో చదివే SC ST OBC అగ్రవర్ణ పేద పిల్లలకు English medium అందిస్తూ వారికి అన్ని సౌకర్యాలు అందించడం 16 medical Colleges, 45వేల government Schools, 31 లక్షల ఇళ్ళ పట్టాలు జగన్ కాలనీస్ EWC 10%అగ్ర పేద వాళ్లకు reservation గ్రామ సచివాలయాలు విలేజ్ క్లినిక్స్ విలేజ్ డిజిటల్ లైబ్రరీస్ పెన్షన్లు అమ్మవొడి ఆసరాలు RBK లాంటి రైతులకు పంట సెంటర్లు RTC ప్రైవేట్ పరం కాకుండా ఉద్యుగులను పర్మినెంట్ చేసి వారికి భీమా సౌకర్యం 1 లక్ష 50 వేల సచివాలయ పర్మినెంట్ జాబ్స్, 1లక్ష 80 వేల వాలేంటిర్ జాబ్స్ Government Docotrs టీచర్స్ కు ఆశ వర్కర్స్ కు మునిసిపాలిటీ ఎంప్లాయీస్ కు జీతాలు పెంచడం 3capitals అని developmentను సంక్షేమాన్ని వికేంద్రకరణ చేసి అన్ని ప్రాంతాల వారిని సమానంగా చేయడం.
కర్నూలులో Uyyalavada Airport పాటు HRC కార్యాలయం, లోకయుక్త కార్యాలయం, వక్ బోర్డ్ కార్యాలయాలు ఏర్పాటు, కియాలో 450 కోట్ల ఎక్స్ట్రా పెట్టుబడులు Nilkamal industry, జిందాల్ ఫ్యాక్టరీ, సెంచరీ వుడెన్ ఫ్యాక్టరీ, sun ఫార్మా కంపెనీ, శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ, ఆదిత్య బిర్లా కంపనీ, వైజాగ్ ఇండస్ట్రియల్ హబ్, కుప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్స్,
ప్రైవేట్ కాలేజెస్ స్కూల్స్ నుండి అధిక fees రద్దుచేసి మొట్ట మొదటి సారిగా fee structure చేసి GO ఇవ్వడం నవరత్నాలాంటివి ఎన్నో రాష్ట్రం విడిపోయి కారోనా విజృంభిస్తున్న కూడా ఎన్నో సేవలు అందిస్తున్నాడు.
ఒక్క మాటలో చెప్పాలంటే అవినీతి చంద్రంతాతనీ ఘోరంగా ఓడించి హైదరాబాద్లో కూర్చోపెట్టడమే మన రాష్ట్ర ప్రజలకు Developmentని జగన్ బహుమతిగా అందించారు. So Jagan is the people's best administrator and CM. Not the Media CM.
మిగతాది క్రింద మెసేజ్ చూడు బ్రో,,...
❤🙏 JAI YSRCP JAI N T RAMA RAO ❤🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️
Well said YSR garu
చంద్రంతాత ప్రజలకు మంచి చేయాలనుకుంటే YSR కంటే ముందు 9 years CM గా చేశాడు. అప్పుడు ఏం చేశాడు? No development, No fees reimbursement, No pensions . ప్రజల కోసం ఒక్క మంచిపని కూడా చేయలేదు. అసలు Development, Welfare అనే పదలే లేవు.
చివరికి.....
NTR పెట్టిన మద్యపాన నిషేధాన్ని ఎత్తి వేసి బెల్ట్ షాపులు తెచ్చి లిక్కర్ మాఫియా నడిపాడు. ₹2/ బియ్యాన్ని 4,5/ అంటూ పెంచి బ్లాక్ మార్కెట్ పెంచాడు. పేదల ఇళ్ళ పట్టాలను కాన్సిల్ చేసి రామోజీ రావు నుండి మురళీ మోహన్ వరకు భూ దందా నడిపి రాజకీయాలనే శాసించే స్థాయికి ఎదిగారు. రెండునెలలకు ఒకసారి కట్టే కరెంటు బిల్లులు నెల నెలా అధిక ధరలతో కటాలని GO ఇచ్చాడు.
అందుకు రైతులు ప్రజలు 'ఛలో హైదరాబాద్' అని వెళ్తే చంద్రంతాత కాల్పులు జరిపించాడు. అందులో 40 మంది ప్రాణాలు కోల్పోయారు 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఇలాంటి వెదవ పనులు చంద్రంతాత చాలా చేశాడు.
YSR వచ్చిన తరవాత.... చంద్రంతాత "చచ్చినట్టు కొన్ని మంచి పనులు చేయాల్సి వచ్చింది".
కానీ అంతకుముందు 9 years లో చంద్రంతాత ఒక్క మంచి పని కూడ చేయలేదు. తాగడానికి గుక్కెడు నీళ్లు, తినడానికి తిండి లేకపోయినా మంచి మార్కులతో పాస్ అయినా కూడా డబ్బులేని కారణంతో ఎంతో మంది స్టూడెంట్స్ కూలీ పనులకు వెళ్లిన కానీ అతని మీడియాలో మాత్రం 1996లో అతను సీఎం అయినప్పటికీ నుండే సింగపూర్.... మలేషియా... జపాన్... ప్రపంచపటం అని వార్తలు వచ్చేవి.
ఎంత ఘోరాతి ఘోరంగా పరిపాలన చేయకుంటే నక్సలైట్లు చంద్రంతాతను చంపాలనుకుంటారు. అప్పట్లో,
"దేశంలోనే మా టార్గెట్ చంద్రబాబును రూపుమాపడం" అని భహిరంగగానే స్టేట్మెంట్స్ ఇచ్చారు. అది చంద్రబాబు 9 ఏళ్ల అవినీతి పరిపాలన.
విభజన హామీల ప్రకారం కేంద్రం కియే కార్ల కంపెనీ రాయలసీమలో పెట్టాలని చూస్తే ఆ కంపెనీవాళ్ళని కోట్ల రూపాయలు లంచాలు ఇవ్వాలని, లోపల క్యాంటీన్ లాంటి వాటికి టెండర్లు కావాలని, పార్కింగ్ కాంట్రాక్టులు ఇవ్వాలని చంద్రంతాత అతని పార్టీ MLAలు MPలు కియా కంపెనీవారిని బెదిరించి ఇబ్బంది పెడితే కియా ప్రతినిథులు,
"మేము ఇక్కడ కంపెనీనే పెట్టాము" అని PM office కు లెటర్స్ వ్రాశారు. కియవారు సెంట్రల్ ప్రతినిధులను కలిసి చంద్రంతాత, TDP వారు పెట్టే కష్ట నష్టాలను చెప్పుకున్నారు. PM ప్రతినిధులతో మాట్లాడిన తరువాత సెంట్రల్ PM అధికారులు చొరవ తీసుకొని అనంతపురంలో కియా company మొదలెట్టారు. కియా కంపెనీ స్టార్ట్ చేశాక చంద్రంతాత అతని మీడియా కియా మావాళ్లే వచ్చింది అని రోజు వార్తలు రాశారు. అలా చంద్రంతాత కియాకంపనీ వారికి ఎన్నో ఇబ్బందులూ పెట్టాడు.
జగన్ ప్రభుత్వం వచ్చాక కియా వారితో మాట్లాడి అదనంగా 450 కోట్లు ఎక్స్ట్రా పెట్టుబడులు పెట్టించి ఎక్స్పాండ్ చేయిస్తే ఆ వార్తలు రాయరు. కానీ జగన్ వల్ల కియా వెళ్ళిపోతోందని రోజు తప్పుడు వార్తలు రాస్తారు. చివరికి జగన్ సపోర్ట్ తో వాళ్లు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉన్నారు.
1987 లో సెంట్రల్ లో రాజీవ్ గాంధీ టెలి కమ్యూనికేషన్ లో భాగంగా కొన్నిటిని ప్రారంభిస్తూ "రానున్న రోజులలో Mostly 2020 సంవత్సరం లోపల దేశమంతా టెలీ కమ్యూనికేషన్ డెవలప్ అవుతుందంటూ మా విజన్ 2020( ట్వంటీ ట్వంటీ)" అని ప్రచారం చేశాడు.
అందులో భాగంగానే1989 లో IBM వారు రాజీవ్ గాంధీనీ కలిసి Hi-tech City గురించి చెబితే అతను అంగీకరించి 1990లో N. జనార్దన్ రెడ్డి టైంలో ఆ పనులు మొదలెట్టారు. రాజీవ్ గాంధీ 1992లో, NTR 1996లో (చంపబడ్డక) చనిపోయాక చంద్రంతాత CM అయిన తరవాత రాజీవ్ గాంధీ నినాదాన్ని విజన్ ట్వంటీట్వంటీ అంటూ చంద్రంతాత తిరిగాడు.
(అంటే విజన్ 2020 అనే నినాదం కూడా చంద్రబాబుది కాదు అది రాజీవ్ గాంధీ నినాదం). అతని మీడియా బ్యాచ్ రోజు ఆ వార్తలను ప్రింట్ వేశాయి. వార్తలు నిజం అనుకొనే ఆరోజుల్లో చాలామంది ప్రజలు వాటిని నమ్మారు.
చంద్రంతాత కూడా KA పాల్ లా ప్రపంచ దేశాలు, ప్రపంచ పటం అంటుంటాడు. కాకపోతే చంద్రంతాత కన్నా KA పాల్ కాస్త మేలు ఏదో నవ్వడానికి ఏదేదో చెప్తాడు. కాబట్టి... నిజానికి Hi-tech Cityకి చంద్రంతాతకి ఎటువంటి సంబంధం లేదు. Hi-tech City చుట్టూ ఉండే భూములను మాత్రం చంద్రబాబు అతని మీడియా బ్యాచ్ బాగా క్యాష్ చేసుకున్నారు.
2019 ఎలక్షన్స్ ముందు ట్వంటీట్వంటీ(2020) రాగానే చంద్రంతాత మళ్ళీ మాట మార్చుతూ ట్వంటీఫిఫ్టీ (2050) అన్నాడు. విశేషమేమీటంటే హైటెక్, హైవేస్, కియా మేమే తెచ్చాం అన్నచోట చంద్రంతాతTDP చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఇలాంటి మోసాలను తెలుసుకొనే తెలంగాణ ప్రజలు చంద్రంతాతTDPనీ క్లోజ్ చేశారు.
South Indian లోనే అన్ని రంగాల్లో సౌకర్యాలలో, మిగతా భాగం క్రింద మెసేజ్ చూడండి బ్రో,,..
10:55
Johar YSR
Jai Jagan cm garu
Meebatukinteee.annamaata
Meru meeere johar ysr
Johar ysr
Johar ysr