*జనసేనపార్టీ -*తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్నటువంటి దీక్షకు జనసేనపార్టీ మద్దతు* శీలం బ్రహ్మయ్య.

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • *జనసేనపార్టీ -*తెలుగుదేశం పార్టీ వారు నిర్వహిస్తున్నటువంటి దీక్షకు జనసేనపార్టీ మద్దతు**ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య, ఉపాధ్యక్షులు గుమ్మడి శ్రీనివాసరావు,ప్రధాన కార్యదర్శులు పొన్నూరు విజయ్ కుమార్,చంద్రాల మురళీకృష్ణ,భూక్య చిరంజీవి, కార్యదర్శి కూసుమంచి కిరణ్ కుమార్,సంయుక్త కార్యదర్శులు మాదినేని చిన్న రామారావు,మాదాసు సుబ్బారావు,నాయకులు వీర్ల పౌల్ రాజ్ జనసైనికులు నీలి రాంబాబు,బాలబోలు వెంకయ్య,సాయి తదితరులు పాల్గొన్నారు.

Komentáře •