కర్ణాటక లోని ధర్మస్థల లో శివలింగాన్ని వాదిరాజుల వారే ప్రతిష్ఠించారు. అంతకు ముందు ఆ ప్రాంతంలో ఎక్కువ భూతప్రేతాలు అక్కడున్న ప్రజలను బాధ పెడుతుంటే అప్పుడు వాదిరాజులు అయన స్వయంగా ఇప్పుడున్న శివుడ్ని ప్రతిష్ఠింప జేశారు. ఆయన బృందావనం ప్రక్కనే ఉన్న నాలుగు బృందావనాలులో ఒకటి శివుని/రుద్రుని కి ఉంటుంది.🙏
భావి సమీర, మా విజయీoద్ర తీర్థ స్నేహితులు, వ్యాసరాజ శిష్యులు... ఉడిపి అష్ట మఠాలలో ఒకటైన శ్రీ సొందా మఠం/వాది రాజులు మఠం అది. శిరిసి లో ఉంది. ఆయన 120 సంవత్సరాలు జీవించి రాఘవేంద్ర స్వామి మాదిరిగా(ఆయన కంటే ముందు) సశరీర బృందావనులు అయ్యారు🙏
best recital I ever heard. thank you all
Excellent recitation.
Namaskarams to the Vedic pundits.
🙏🙏🙏నమోశ్రీవేదపురుషాయ
కర్ణాటక లోని ధర్మస్థల లో శివలింగాన్ని వాదిరాజుల వారే ప్రతిష్ఠించారు. అంతకు ముందు ఆ ప్రాంతంలో ఎక్కువ భూతప్రేతాలు అక్కడున్న ప్రజలను బాధ పెడుతుంటే అప్పుడు వాదిరాజులు అయన స్వయంగా ఇప్పుడున్న శివుడ్ని ప్రతిష్ఠింప జేశారు.
ఆయన బృందావనం ప్రక్కనే ఉన్న నాలుగు బృందావనాలులో ఒకటి శివుని/రుద్రుని కి ఉంటుంది.🙏
వేద పండితుల కి నమస్కారం 🙏🙏🙏
భావి సమీర, మా విజయీoద్ర తీర్థ స్నేహితులు, వ్యాసరాజ శిష్యులు... ఉడిపి అష్ట మఠాలలో ఒకటైన శ్రీ సొందా మఠం/వాది రాజులు మఠం అది. శిరిసి లో ఉంది.
ఆయన 120 సంవత్సరాలు జీవించి రాఘవేంద్ర స్వామి మాదిరిగా(ఆయన కంటే ముందు) సశరీర బృందావనులు అయ్యారు🙏
Omnamashivaya
Gurobhyonamaha
🙏🔱🔱🔱🙏
🙏🌷🙏🌷🙏🌷
Adbhutham
🎉🎉🎉🎉